Header Banner

కసిరెడ్డి కస్టడీపై సిట్ పిటిషన్! విచారణకు బ్రేక్! తదుపరి వాయిదా ఈ నెల..

  Thu May 22, 2025 15:05        Politics

సిట్ దాఖలు చేసిన పిటిషన్‌లో, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మూడురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అలాగే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను ఏడురోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. ఇరు పక్షాల తరపున వాదనలు విన్న న్యాయస్థానం, ఈ అంశంపై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!



టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!



అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!




విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..

 

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!




ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 
 


   #KasireddyRajasekharReddy #SITInvestigation #CustodyRequest #JusticeForAll #LegalAction #InvestigationInProgress #CrimeInvestigation #LawAndOrder #Accountability #JusticeSystem #Transparency #CorruptionProbe #LegalBattle #CourtCase #RuleOfLaw